Wednesday, October 29, 2025
Director & Co-founder: Mr. K. Subramanyam P
Chief Editor & CEO : Mr.M Lakshmi Narayana
Founder, Chairman & MD : Mr. Mallanna P
Editor : Miss Deepa P
Google search engine
Homeక్రీడలువన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ చేరిన భారత్.. నిష్క్రమించిన న్యూజిలాండ్‌

వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ చేరిన భారత్.. నిష్క్రమించిన న్యూజిలాండ్‌

Google search engine

సేనాని (senani.net): October 23, 2025 : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌కు చేరువైంది. గురువారం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టి న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.. దీంతో ఈ టోర్నీలో చివరిదైన నాలుగో సెమీస్ బెర్తును భారత జట్టు ఖరారు చేసుకుంది. ఈ ఫలితంతో న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు ఇప్పటికే సెమీస్ చేరాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ రాణించింది.

Google search engine
RELATED ARTICLES
Google search engine
- Advertisment -
Google search engine

Most Popular

Google search engine