| హైలైట్: |
|
సేనాని (senani.net): October 23, 2025 :మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ సెమీస్కు చేరింది. గురువారం న్యూజిలాండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో 53 పరుగుల తేడాతో జయభేరీ మోగించింది. దీంతో ఈ టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ ఓటములకు చెక్ పెడుతూ.. పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ఓటమితో న్యూజిలాండ్ సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో తన చివరి లీగ్ మ్యాచ్లో భారత్.. అక్టోబర్ 26న బంగ్లాదేశ్తో తలపడనుంది.
